కరోనా వైరస్ వల్ల చిత్ర, విచిత్ర అనుభవాలు వస్తున్నాయి. వైరస్ నుంచి తమను తాము కాపాడుకొనేందుకు పౌష్టికాహారం తీసుకుంటున్నాం. చికెన్, ఎగ్ సేల్స్ మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే స్వచ్చమైన గాలి కూడా అవసరమే.. ప్రజల అవసరాన్ని గ్రహించిన మై బ్యాగేజ్ సంస్థ స్వచ్చమైన గాలిని కూడా విక్రయిస్తోంది. లీటర్ ఫ్యూర్ ఎయిర్ కావాలంటే మీరు రూ.5 వేలు చెల్లించాల్సిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JlNjAq
Thursday, December 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment