135ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గడిచిన అర దశాబ్దకాలంగా ఘోరమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హస్తం గుర్తు పార్టీకి తాజాగా మరో బిగ్ షాక్ తప్పేలా లేదు. ఎన్నికల సంఘం(ఈసీ) తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ తన ఖాతాలోని రాజ్యసభ సీటును కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M7aP5j
ఈసీ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ -ఆ ఎంపీ సీటు నేరుగా బీజేపీ ఖాతాలోకి..
Related Posts:
కడప పెద్ద దర్గాలో రంజాన్ ప్రార్థనాల్లో వైఎస్ జగన్కడప: మూడురోజుల పాటు తన స్వస్థలం పులివెందులలో పర్యటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గురువారం సాయంత్రం కడ… Read More
ఫోర్జరీ పెకాశం ఆపరేషన్ గరుడ శివాజీలు ఎక్కడున్నా వచ్చేయండి .. మిమ్మల్నేమి అనరు - విజయసాయి సైరా పంచ్సైరా పంచ్ లతో ట్విట్టర్ వేదికగా టీవీ9 రవి ప్రకాష్ ను , ఆపరేషన్ గరుడ శివాజీని పరేషాన్ చేస్తున్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి . ఒకటి… Read More
19 వరకు నో షో: రీపోలింగ్ ఎఫెక్టేనా?చిత్తూరు: సార్వత్రిక ఎన్నికల పర్వం తుది దశకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం పరిసమాప్తమౌతుంది. 19వ తేదీన అంటే.. ఆద… Read More
టీడీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ మావోల లేఖ .. ఓ మంత్రితో పాటు కిడారి శ్రవణ్, గిడ్డి ఈశ్వరి టార్గెట్విశాఖ మన్యంలో కలకలం రేగింది . మరోసారి మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రవణ్, … Read More
రవి ప్రకాష్ మెడకు మరో ఉచ్చు ..టీవీ9 లోగోను అమ్మేసి, యాడ్స్ సొంత మొబైల్ టీవీకి బదిలీ చేశాడని మరో కేసుటీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది .రవి ప్రకాష్ మీద మరో కేసు నమోదైంది. చానల్ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారనే ఆరోపణపై ఈ కేసు నమో… Read More
0 comments:
Post a Comment