Wednesday, December 23, 2020

డీటీహెచ్‌ మార్గదర్శకాలకు సవరణ -ఇకపై 20 ఏండ్లకు లైసెన్స్‌ -కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడి

దేశంలో డైరెక్ట్‌ టు హోమ్‌ టెలివిజన్‌ (డీటీహెచ్‌) మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇకపై డీటీహెచ్‌ లైసెన్స్‌ను 20 ఏండ్లకు ఇస్తారు. లైసెన్స్‌ ఫీజును మూడునెలలకు ఒకసారి (త్రైమాసిక ప్రాతిపదికన) వసూలు చేయనున్నారు. చైనా కిరాతకంగా మన జవాన్ల నెత్తురు పారించిన గాల్వాన్ లోయలో పూలతోట అభివృద్ధి.. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mNIHk2

Related Posts:

0 comments:

Post a Comment