Thursday, December 10, 2020

సీఎం కేసీఆర్ నాకంటే గొప్ప నటుడు ..వాళ్ళ శవాల మీద కూర్చుని పాలన చేస్తున్నాడు :విజయశాంతి ధ్వజం

రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి తన జీవితాన్ని నెమరువేసుకున్నారు సినీ నటి విజయశాంతి. సినిమాల్లో సక్సెస్ సాధించినా, రాజకీయాలలో పెద్దగా రాణించలేక పోయిన విజయశాంతి తెలంగాణ ఉద్యమం గురించి, సీఎం కేసీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తనకంటే గొప్ప నటుడు కెసిఆర్ అంటూ విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ పెద్ద డ్రామా చేశాడంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KcqnDy

Related Posts:

0 comments:

Post a Comment