సైన్స్ అండ్ టెక్నాలజీ నేతృత్వంలో ఏర్పాటు కాబడిన ఓ ప్యానెల్ కరోనావైరస్ పరీక్షలపై సంచలన ప్రకటన చేసింది. ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు గుర్తిస్తే 90 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించడంలో విఫలమయ్యారని ఓ పరిశోధన ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరి 2021 నాటికల్లా దేశం కరోనావైరస్ నుంచి విముక్తి చెందుతుందని చెప్పిన కమిటీ కూడా ఇదే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37xKNjT
Friday, December 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment