అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అతి స్వల్పంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం 300కుపైగానే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 500కుపై కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LANWH2
ఏపీలో భారీగా తగ్గిన కరోనా: పశ్చిమగోదావరిలో అత్యధికం, అనంతపురంలో సింగిల్ డిజిట్, జిల్లాల్లో ఇలా
Related Posts:
బీజేపీ కార్యకర్తలు తనను చంపటానికి ప్రయత్నిస్తే చికెన్ నారాయణ సమర్ధిస్తారా : మంత్రి పువ్వాడ ధ్వజంగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల పోలింగ్ సమయంలో తెలంగాణా రోడ్డు రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలి… Read More
జడ్జీలు, న్యాయమూర్తుల భార్యలపై అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోలు: జస్టిస్ కర్ణన్ అరెస్ట్చెన్నై: మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మహిళా జడ్జీలు, న్యాయమూర్తుల భార్యలపై అభ్యంత… Read More
2020 బిగ్ ఈవెంట్: హౌడీ మోడీ-నమస్తే ట్రంప్, తాజ్మహల్ సందర్శన, అటు ఢిల్లీలో అల్లర్లున్యూఢిల్లీ: ఈ 2020 సంవత్సరంలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద కార్యక్రమంలో ఒకటి నమస్తే ట్రంప్. ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో జరిగింది. అమెరికా అధ… Read More
రైతుల నిరసనలకు అద్దం పడుతున్న వైరల్ ఫొటో: వృద్ధ ‘కిసాన్’ మీద లాఠీ ఎత్తిన యువ ‘జవాన్‘ఒక వృద్ధడైన సిక్కు రైతు మీద పారామిలటరీ దుస్తుల్లో ఉన్న ఒక పోలీసు లాఠీ ఝళిపిస్తున్న ఈ ఫొటో.. ప్రస్తుతం భారతదేశంలో రైతులు చేస్తున్న ఆందోళనల పరిస్థితికి … Read More
వైఎస్ జగన్ గజినీలా నటించినా గూగుల్ మర్చిపోదుగా .. ఆ వీడియో పోస్ట్ చేసి చూడమన్న లోకేష్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ సభలో గ… Read More
0 comments:
Post a Comment