అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అతి స్వల్పంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం 300కుపైగానే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 500కుపై కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LANWH2
ఏపీలో భారీగా తగ్గిన కరోనా: పశ్చిమగోదావరిలో అత్యధికం, అనంతపురంలో సింగిల్ డిజిట్, జిల్లాల్లో ఇలా
Related Posts:
బంజారాహిల్స్ రోడ్లో కలకలం: గోనె సంచిలో మహిళ మృతదేహంహైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఫుట్ పాత్పై ఓ గోనె సంచిలో మృతదేహం కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బంజారాహిల్స్… Read More
అర్దరాత్రి 200 మందితో చైనా చొరబాటు - కొత్త పాయింట్లే టార్గెట్ - పాంగాంగ్ సరస్సు వద్ద ఏంజరిగిందంటేభారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ్(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. తాజాగా పాంగాంగ్ సరస్సుకు దక్… Read More
కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్కు కరోనా - రాష్ట్రంలో కొత్తగా 8324 కేసులు - ఒక్క బెంగళూరులోనే మూడు వేలుకొత్త కేసులు, మరణాల పరంగా కర్ణాటకలో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్ల… Read More
వైసీపీలోకి చలమలశెట్టి సునీల్ రీ ఎంట్రీ- జగన్ సమక్షంలో చేరిక- రాజ్యసభ హామీ..తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతుడైన నేత ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చలమలశెట్టి సునీల్. మూడు ఎన్నికల్లో మూడు పార్టీ… Read More
యాదాద్రి భువనగిరి జిల్లాలో భూవివాదం .. మహిళలపై కర్రలతో దాడి .. కేసు నమోదుతెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలు ఘర్షణకు కారణమవుతున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో భూ వివాదం ఘర్షణలకు దారితీసింది. కర్రలతో దాడి చేసే వరకు వెళ్ల… Read More
0 comments:
Post a Comment