Monday, December 14, 2020

జగన్‌కు కేంద్రం పిలుపు: ఢిల్లీకి ఏపీ సీఎం -అమిత్ షాతో టైమ్ ఫిక్స్ -మోదీతోనూ భేటీ? -కేసీఆర్ ఫిర్యాదుతో

ఎన్డీఏ మిత్రులు సైతం కాదుపొమ్మన్నా, వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి అండగా నిలిచిన వైసీపీ, అందుకు విరుద్ధంగా ఇటీవల రైతుల భారత్ బంద్ కు మద్దతు ఇవ్వడం.. పలువురు జడ్జిలకు వ్యతిరేకంగా జగన్ ఫిర్యాదుపై వివాదం కొనసాగుతుండటం.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలతో ఏపీ సర్కారు తీరుపై ఫిర్యాదులు చేయడం.. పోలవరం ప్రాజెక్టు.. వరుస

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a67dKJ

0 comments:

Post a Comment