చండీగఢ్ రాష్ట్రంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు సిజేరియన్ నిర్వహించిన వైద్యులు గర్భంలో టవల్ పెట్టి అలాగే కుట్లు వేసిన కారణంగా మహిళ మరణించింన ఘటన చోటు చేసుకుంది. దీంతో మహిళ భర్త రవీందర్ సింగ్ అతని బంధువులతో కలిసి చండీఘడ్ సివిల్ ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34bY8w3
ప్రసవం కోసం వెళ్తే కడుపులో టవల్ పెట్టి కుట్లేసి గర్భిణీ ఉసురు తీసిన వైద్యులు .. భర్త ఫిర్యాదు
Related Posts:
పట్టువదలని విక్రమార్కుడిలా: విక్రమ్ ల్యాండర్ కాంటాక్ట్ కోసం ఇస్రో ప్రయత్నంచంద్రుడిపైకి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ గాడి తప్పడంతో నిరాశ కలిగించింది. అయితే విక్రమ్ ల్… Read More
వామ్మో ఇదేమి ఫీటు.. కొండచిలువతో పోటీ పడితే కండ పీకిందిగా (వీడియో)సిడ్నీ : ప్రముఖ వైల్ట్ లైఫ్ శాస్త్రవేత్త ఆదామ్ థార్న్ చేసిన ఫీటు ప్రమాదకరంగా మారింది. కొండ చిలువతో ఫీటు చేస్తున్న సందర్భంలో ఆయన ప్రమాదానికి గురయ్యారు.… Read More
కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం లేని కాంగ్రెస్, విజయం ఎలా సాధిస్తుంది...? కేటీఆర్కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒ… Read More
కాలం తిరిగిరాదు! జమ్మూకాశ్మీర్ విభజనను అడ్డుకోలేం: తేల్చేసిన సుప్రీంకోర్టున్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ను విభజించి రెండు కేంద్ర ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్టి… Read More
NTROలో ఉద్యోగాలు: టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ… Read More
0 comments:
Post a Comment