Friday, December 11, 2020

పోలవరం నిధుల వినియోగంపై కేంద్రం ఆరా: సందర్శనకు కేంద్రమంత్రి: స్వీయ పర్యవేక్షణ

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధుల కోసం రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (ఆర్థికం), పీ అనిల్ కుమార్ యాదవ్ (జలవనరులు) హస్తినకు బయలుదేరి వెళ్లారు. దేశ రాజధానిలో జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/378nMnu

Related Posts:

0 comments:

Post a Comment