అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధుల కోసం రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (ఆర్థికం), పీ అనిల్ కుమార్ యాదవ్ (జలవనరులు) హస్తినకు బయలుదేరి వెళ్లారు. దేశ రాజధానిలో జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/378nMnu
పోలవరం నిధుల వినియోగంపై కేంద్రం ఆరా: సందర్శనకు కేంద్రమంత్రి: స్వీయ పర్యవేక్షణ
Related Posts:
సొంత పార్టీ నాయకులకు షాక్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, మల్లికార్జున్ ఖార్గే పేరు కూడా ఎత్తలేదు!బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా కర్ణాటకలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కా… Read More
గట్టి పిండం: 118 ఏళ్ల వయస్సులో గుండెకు శస్త్రచికిత్స: గిన్నిస్ బుక్ లో ఎక్కించాల్సిందేలూధియానా: ఆ వయోధిక వృద్ధురాలి పేరు కర్తార్ కౌర్ సంఘా. గత శతాబ్దం మొదట్లో పుట్టిందావిడ. 1901లో పంజాబ్ లో జన్మించారు. వయస్సు అక్షరాలా 118 సంవత్సరాలు. ఈ … Read More
'రూ.30వేల కోట్ల స్కాం.. ఆధారాలున్నాయి... మోడీని విచారించే సమయం వచ్చింది'న్యూఢిల్లీ: రాఫెల్ డీల్కు చెందిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జనరల్ తెలిపిన విషయం తెలిసిందే. దీని… Read More
కి'లేడీ' బ్యాంకు ఉద్యోగి.. డిపాజిటర్ల రెండున్నర కోట్లు మాయంహైదరాబాద్ : ఉన్నత ఉద్యోగంలో ఉండి చీప్ గా ఆలోచించింది ఓ కిలేడీ. ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించాల్సింది పోయి నొక్కేసింది. తక్కువ టైములో కోటికి పడగెత్త… Read More
బతుకైనా చావైనా నీతోనే ... భర్త మరణించిన కొద్దిసేపటికే భార్య మృతిమరణం సైతం ఆ జంటను వేరు చేయలేక పోయింది. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి అన్న వేదమంత్రాలకు అర్థం చెబుతున్నట్లుగా ఆ దంపతులు ఇరువురూ ఒకరిని విడి… Read More
0 comments:
Post a Comment