ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగుల రాజకీయం కొనసాగుతోంది. అధికార,ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిమీద ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రంగుల పంచాయితీ నిత్యకృత్యంగా మారుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు రంగులు మార్చడం తో మొదలైన పంచాయతీ నేటికీ కొనసాగుతుంది. చివరికి సోషల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37V3NI0
సీఎం జగన్ .. రంగులకి ఓ మంత్రిత్వ శాఖ కేటాయిస్తే బాగుంటుంది... టీడీపీ నేత గోరంట్ల సెటైర్
Related Posts:
ఏపీకి కేంద్రం మొండి చేయి: చంద్రబాబు హయాంలోలాగానే చిక్కుల్లో జగన్ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపడం కేంద్రంకు పరిపాటైపోయింది. కేంద్రమంత్రి నిర్మలా గురువారం సీతారామన్ తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఆంధ్… Read More
తెలంగాణ సర్కార్కు హైకోర్టు మరో షాక్.. ముగ్గురు అధికారులకు జైలు..!హైదరాబాద్ : తెలంగాణ సర్కార్కు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు మొట్టికేయలు వేసిన న్యాయస్థానం.. మరోసారి షాక్ ఇవ్వడం చర్చానీయాంశమైంది… Read More
కూతురు బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన తల్లిదండ్రులు...భారత దేశ చరిత్రలో మొదటి సారిగా పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ కావడంతో ఆమే ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంటుందనేది అందరికి అసక్తిగా మ… Read More
మామ సభ..! అల్లుడి ఏర్పాట్లు...!చింతమడకలో హరీష్ రావు బిజీబిజీ..!!సిద్ధిపేట/హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన స్వగ్రామైన చింతమడక గ్రామానికి రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ… Read More
కేంద్ర బడ్జెట్ పై పెదవి విరిచిన టీ కాంగ్రెస్..!దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందన్న రేవంత్న్యూఢిల్లీ/హైదరాబాద్ : రెండో సారి అదికారంలోకి వచ్చిన బీజేపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తెలుగు రాష్… Read More
0 comments:
Post a Comment