ఓవైపు తెలంగాణలో రోజురోజుకూ బలపడుతోన్న బీజేపీ.. గతేడాది నాలుగు లోక్ సభ సీట్లతో గెలుపు ట్రాక్ పట్టి, ఈ మధ్యే దుబ్బాక అసెంబ్లీ బైపోల్, తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుకుంది. ఈ పరిణామాలు ఏపీ బీజేపీపై ఒత్తిడి పెంచాయి. అయితే తెలంగాణ ఫలితాల ఉత్సాహంతో ఏపీలోనూ బీజేపీ దూకుడు పెంచుతోందని, కేడర్ లో కొత్స ఉత్సహం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37NxOt2
బీజేపీలోకి నటుడు రాజేంద్ర ప్రసాద్? -సోము వీర్రాజుతో భేటీ -నాడు చంద్రబాబుకు ముద్దు -జగన్పై రుసరుస
Related Posts:
హైదరాబాద్ను వణికిస్తున్న వైరస్లు: ఓ వైపు కరోనా..మరోవైపు స్వైన్ ఫ్లూ, 2పాజిటివ్ కేసులు, ‘నమస్కారమే’హైదరాబాద్: ఓ వైపు కరోనావైరస్ కేసు నమోదవడంతో ఆందోళన చెందుతున్న నగర, రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు మరో వైరస్ స్వైన్ ఫ్లూ కూడా వణికిస్తోంది. ఓ పోలీసు కానిస్టేబ… Read More
అమరావతి టూ విశాఖ- మే నెలలో ముహుర్తంఏపీ కార్యనిర్వాహక రాజధాని అమరావతి నుంచి మే నెలలో విశాఖకు తరలిపోనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఉన్నతాధికారుల ద్వారా సచివాలయ ఉద్యోగ సంఘా… Read More
పుల్వామా దాడి: తండ్రీకూతుళ్లను అరెస్ట్ చేసిన ఎన్ఐఏశ్రీనగర్: దేశంలో కలకలం రేపిన పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తండ్రీకూతుళ్… Read More
అరే బాబూ.. నేనింకా చావలేదు.. పుకార్లతో చంపేసినోళ్లకో దండం.. అమర్ సింగ్ ఆవేదనప్రాణాలతో ఉన్న ఏ మనిషికైనా.. ‘‘నేనింకా బతికే ఉన్నాన్రా బాబు..''అని చెప్పుకోవాల్సి రావడం నిజంగా విషాదమే. సోషల్ మీడియా వ్యాప్తిలోకి వస్తున్నకొద్దీ ఫేక్ … Read More
ఏపీలో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై సుప్రీంకోర్టుకు టీడీపీ, జనసేనఏపీలో త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కుదిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. వైసీపీ సర్కారు నిర్ణయా… Read More
0 comments:
Post a Comment