టీ పీసీసీ పోస్ట్ ఖాళీగా ఉంది. ఉత్తమ్ రాజీనామా తర్వాత మరో కొత్త నేతను ఏఐసీసీ ప్రకటించలేదు. ఉత్తమ్ రాజీనామాను కూడా ఆమోదించలేదు. దీంతో పీసీసీ చీఫ్ కసరత్తుపై ఉత్కంఠ నెలకొంది. కానీ ఈ లోపు చాలా మంది నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే తాను కూడా రేసులో ఉన్నానని జగ్గారెడ్డి అంటున్నారు. దీంతో కొత్త సారథ్య బాధ్యతలను ఎవరికీ అప్పగిస్తారనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Sc79Y
Monday, December 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment