Monday, December 7, 2020

టీ పీసీసీ చీఫ్ రేసులో ఉన్నా.. తన పేరును హైకమాండ్ పరిశీలిస్తోంది, జగ్గారెడ్డి హాట్ కామెంట్స్..

టీ పీసీసీ పోస్ట్ ఖాళీగా ఉంది. ఉత్తమ్ రాజీనామా తర్వాత మరో కొత్త నేతను ఏఐసీసీ ప్రకటించలేదు. ఉత్తమ్ రాజీనామాను కూడా ఆమోదించలేదు. దీంతో పీసీసీ చీఫ్ కసరత్తుపై ఉత్కంఠ నెలకొంది. కానీ ఈ లోపు చాలా మంది నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే తాను కూడా రేసులో ఉన్నానని జగ్గారెడ్డి అంటున్నారు. దీంతో కొత్త సారథ్య బాధ్యతలను ఎవరికీ అప్పగిస్తారనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Sc79Y

Related Posts:

0 comments:

Post a Comment