హైదరాబాద్: కరోనా మహమ్మారి ఎప్పుడైతే చైనా నుంచి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిందో అప్పట్నుంచి ఏ దేశంలోనూ పండగలు, వేడుకలు అనేవే లేకుండా పోతున్నాయి. మనదేశంలో ఇప్పటికే అనేక పండగలను జరుపుకోనివ్వని ఈ కరోనా మహమ్మారి.. ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలను కూడా రద్దు చేసేసింది. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కొత్త సంవత్సర వేడుకలపై నిషేధానని విధించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3921vrd
Wednesday, December 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment