ఇండియాలో ఎంజాయ్మెంట్కు కేరాఫ్గా ఉన్న గోవాకు ప్రపంచ దేశాల నుంచి సైతం నిత్యం లక్షల్లో టూరిస్టులు వస్తుంటారు. ప్రస్తుతం కరోనా విలయం వల్ల సంఖ్య కాస్త తగ్గిందనుకోండి. మందు, విందు, పొందుకు స్వర్గంగా ఉండే గోవాలో డ్రగ్స్ మహమ్మారి ప్రభావం కూడా ఎక్కువే. సర్కారు ఎంత కట్టడి చేసినా మాదకద్రవ్యాల్ని అరికట్టడం సవాలుగా మారింది. ఇదిలా ఉంటే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38NPfdr
Wednesday, December 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment