నారాయణ్పేట్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ దక్షిణ ప్రాంత జిల్లాలపై కన్నేసింది. మొన్నటికి మొన్న సిద్ధిపేట్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నిక, తదనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుత, అనూహ్య ఫలితాలను సాధించిన కమలనాథులు ఇక జిల్లాలపై దృష్టి సారించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ap8nkB
Sunday, December 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment