Sunday, December 20, 2020

ఎంపీని చంపాలని పేలుడు ప్లాన్ -టార్గెట్ మిస్సైనా 9 మంది దుర్మరణం -అఫ్గాన్‌లో టెర్రర్ చర్య

వరుస ఉగ్రదాడులతో అఫ్గనిస్తాన్ అట్టుడుకుతున్నది. కీలక నేతలు, బడా లీడర్లను టార్గెట్ చేసుకున్న టెర్రరిస్టులు బహిరంగ ప్రదేశాల్లోనే భారీ దాడులకు దిగుతుంన్నారు. శనివారంనాడు రీజనల్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని అలజడి రేపిన టెర్రరిస్టులు.. తాజాగా ఎంపీ హజీఖాన్ మొహ్మద్ వార్దాక్ ను టార్గెట్ చేసుకుని పేలుడు జరిపారు.. అఫ్గాన్ రాజధాని కాబూల్ సిటీలో పీడీ5 ప్రాంతంలో ఆదివారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h4Ux8r

Related Posts:

0 comments:

Post a Comment