దేశంలో రైతులు తమ ఆదాయం పంజాబ్ రైతుల స్థాయిలో ఉండాలని కోరుకుంటుంటే నరేంద్ర మోదీ సర్కార్ మాత్రం వారి ఆదాయాన్ని బిహార్ రైతుల స్థాయికి పడగొట్టాలని చూస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ... దేశంలో ఆయా రాష్ట్రాల రైతుల సగటు ఆదాయానికి సంబంధించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qLNkOK
దేశ రైతుల ఆదాయాన్ని బిహార్ స్థాయికి తగ్గించాలనుకుంటున్నారు : కేంద్రంపై రాహుల్ విమర్శలు
Related Posts:
ఆఫ్ఘనిస్థాన్లో అధ్వాన్నంగా మారిన పరిస్థితులు: ఎంబసీలను ఖాలీ చేయిస్తున్న భారత్న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలను ఆక్రమించుకున్న తాలిబన్లు.. రాజధాని కాబూల్ను ఆక్రమించేందుక… Read More
ఏపీ సీఎం భీమవరం పర్యటన: వరుస పేలుళ్ల కలకలం, సెర్చ్ ఆపరేషన్, భారీ బందోబస్తుఅమరావతి: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. ఆగస్టు 14వ తేదీ శనివారం భీమవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్న నేపథ్యంలో.. ఈ… Read More
ఆ పిల్లలకు అండగా ఏపీ ప్రభుత్వం-ఫీజులు..చదువు బాధ్యతలు: కరోనాతో ఒంటరైన పిల్లల కోసం ఇలా..!!అనేక మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి వేలాది పిల్లలను ఒంటరి వాళ్లను చేసింది. కొందరు పిల్లలు తల్లి దండ్రుల్లో ఒకరిని..మరి కొందరు ఇద్దరినీ కోల్ప… Read More
తెలంగాణ: మృతుడిని బతికిస్తానని వ్యక్తి పూజలు, అదుపులోకి తీసుకున్న పోలీసులు: ప్రెస్ రివ్యూతెలంగాణ జగిత్యాల జిల్లాలో చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని పూజలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని, దానిని అడ్డుకున్నందుకు మృతుడి కుటుంబ సభ్… Read More
అఫ్గానిస్తాన్: తాలిబన్లు ఇంత వేగంగా ఎలా పట్టు సాధించారుఅఫ్గానిస్తాన్లో తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్నీ తమ అధీనంలోని తీసుకుంటున్న వేగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్కో ప్రాంతీయ రాజధాని వారి కైవసమవుత… Read More
0 comments:
Post a Comment