దేశంలో రైతులు తమ ఆదాయం పంజాబ్ రైతుల స్థాయిలో ఉండాలని కోరుకుంటుంటే నరేంద్ర మోదీ సర్కార్ మాత్రం వారి ఆదాయాన్ని బిహార్ రైతుల స్థాయికి పడగొట్టాలని చూస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ... దేశంలో ఆయా రాష్ట్రాల రైతుల సగటు ఆదాయానికి సంబంధించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qLNkOK
దేశ రైతుల ఆదాయాన్ని బిహార్ స్థాయికి తగ్గించాలనుకుంటున్నారు : కేంద్రంపై రాహుల్ విమర్శలు
Related Posts:
ఈఎస్ఐ స్కామ్ : తెలంగాణాలో అధికారులు టార్గెట్ .. ఏపీలో మాజీ మంత్రులు టార్గెట్టా !!రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈఎస్ఐ కుంభకోణం సంచలనం సృష్టించింది. ఇరు రాష్ట్రాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులలోమందుల కొనుగోళ్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధ… Read More
Love marriage: నవ వధువు గర్బిణి, లాక్ డౌన్ లో పక్కాప్లాన్: కారులో కిడ్నాప్, వీళ్లేనా ? మన కులం !చెన్నై/ తిరుచ్చి: పెద్దలను ఎదిరించిన యువతి ఆమె ప్రేమించిన యువకుడిని ధైర్యంగా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులకు దూరంగా నవదంపతులు కాపురం పెట్టారు. తమను … Read More
ఏపీలో జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగింపు- ఉద్యోగులకు కొత్త రూల్స్ విడుదల..ఏపీలో లాక్ డౌన్ ను మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తాజా ఆదేశాల ప్రకారం ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీ… Read More
ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలలో సమస్యలు- ఆందోళనలో విద్యార్ధులు, తల్లితండ్రులు...ఏపీలో ఇంటర్ మీడియట్ ఫలితాల విడుదలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఫలితాలు విడుదల … Read More
ఈఎస్ఐ స్కామ్ : అచ్చెన్నాయుడు అరెస్టులో ట్విస్ట్... తెర పైకి కొత్త పాయింట్..ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండానే అచ్చెన్నాయుడిని అక… Read More
0 comments:
Post a Comment