తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సంజయ్ వ్యవహారం కొత్త బిచ్చగాడిలా ఉందని విమర్శించారు. కార్పోరేటర్గా కూడా గెలవలేని వ్యక్తిని నాలుగుసార్లు ఓడిపోయాడన్న సానుభూతితో కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించారన్నారు. సంజయ్ మూర్ఖుడు అని,అవగాహన లేని మనిషి అని విమర్శించారు. తెలంగాణలో మత విద్వేషాలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3raaOO0
జనం కొడితే మానేరు డ్యామ్లో పడుతావ్.. ఇదే నీకు ఆఖరికి గెలుపు... బండి సంజయ్కి ఎర్రబెల్లి వార్నింగ్
Related Posts:
రూ.1,66,182: పేద కుటుంబానికి కరెంట్ బిల్లు వాత, మూడు బల్బులు, ఫ్యాన్కే మోత, కట్టాల్సిందే...?లాక్డౌన్ సమయంలో కరెంట్ బిల్లుకి సంబంధించి మీటర్ రీడింట్ తీయలేదు కాబట్టి కొందరికీ లక్షలకు లక్షల బిల్లు వచ్చింది. లాక్ డౌన్ ముగిసి.. విద్యుత్ సిబ్బంది … Read More
India-EU SUMMIT 2020: స్నేహంతోనే శాంతి వర్ధిల్లుతుంది: ప్రధాని నరేంద్ర మోదీ''ప్రపంచమంతా ఆర్థిక రంగంలో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలోనే కరోనా రూపంలో మహమ్మారి వచ్చిపడింది. గడిచిన కొద్ది నెలలుగా భారత్ స్వయంగా కరోనాతో పోరాడుతూ, ప్… Read More
అమరావతి భూముల స్కాంలో సిట్ దర్యాప్తు ముమ్మరం- తుళ్లూరు మాజీ తహసీల్దార్, మరొకరు అరెస్ట్...ఇన్ సైడర్ ట్రేడింగ్ రూపంలో సాగిన అమరావతి భూ కుంభకోణంలో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం దర్యాప్తు చాపకింద నీరులా సాగిపోతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువ… Read More
రెండు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా.!కుండపోతగా కురుస్తున్న వర్షాలే కారణమా.?హైదరాబాద్/అమరావతి : రుతువులు మారాయి. వాతావరణం మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులు విషమంగా తయారయ్యాయి. వర్షాకాలంలో కరోనా వైరస్ తన ప్రతాపం చూ… Read More
సీజే చెప్పినా వినరా?: తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహంహైదరాబాద్: కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ఉన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ప్రభుత్వం… Read More
0 comments:
Post a Comment