వచ్చే ఏడాది జనవరి నుంచి దేశ ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సీన్ ఇవ్వడం ప్రారంభం కావచ్చని భారత ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ఈ టీకా సురక్షితంగా, సమర్థంగా పనిచేసేలా చూసుకోవడడం తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం అని తెలిపారు. "మనం సామాన్యులకు వ్యాక్సీన్ వేసే పరిస్థితిలో జనవరిలో రావచ్చని నాకు అనిపిస్తోంది"
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34zdU4d
Monday, December 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment