కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ లో భాగంగా ఆందోళన చేస్తున్న రైతులు ఇప్పటికే ఢిల్లీ బోర్డర్లో భారీగా మోహరించిన రైతులు పలు మార్గాలను బ్లాక్ చేశారు. కేంద్రంతో ఇప్పటికి రెండు సార్లు చర్చలలో పాల్గొన్నారు. అయినా కేంద్రం రైతుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించలేదు. మరోమారు చర్చలు జరుపుతామని చెప్పింది . డిసెంబర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33H1NSe
డిసెంబర్ 8న భారత్ బంద్ కు రైతుల పిలుపు.. ఉద్యమం ఉధృతం .. ఢిల్లీ అష్ట దిగ్బంధనానికి నిర్ణయం
Related Posts:
ఎన్నికల సిబ్బందికి కరోనా టీకా ఇవ్వండి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘంఅమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్లో పాల్గొనే ఉద్యోగులకు కీలక సూచనలు చేసింది. కరోనా వ్యాప్తి నేప… Read More
లిబియా: తవ్వినకొద్దీ శవాలు.. 350కిపైగా హత్యలు చేసిన ఏడుగురు అన్నదమ్ములులిబియా రాజధాని ట్రిపోలి నుంచి గంట సేపు ప్రయాణిస్తే టర్హునా చేరుకుంటాం. అక్కడున్న ఓ వ్యవసాయ క్షేత్రానికి ఏడు నెలలుగా తెల్లని రక్షక సూట్లు ధరించిన కార్మ… Read More
పక్కా ప్లాన్తోనే కేపిటల్ భవనంపై దాడి..? ఎగదోసి.. వినోదం చూసిన ట్రంప్... వీడియో లీక్..అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల అరాచకానికి పరాకాష్ఠగా నిలిచిన కేపిటల్ భవనంపై దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అగ్రరాజ్యం అమెరికాలో ప్ర… Read More
భారత్ అదుపులో చైనా సైనికుడు- లడఖ్ సరిహద్దు దాటి చిక్కిన వైనం-ఆర్మీ విచారణభారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా పరిస్ధితి నివురుగప్పిన నిప్పులా ఉందని పలు ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. మంచు గడ్… Read More
Blackmail: కాలేజ్ అమ్మాయిలు టార్గెట్, ఏంకావాలో చెప్పండి, హాస్టల్ గర్ల్స్ బ్లాక్ మెయిల్, ఏం చేశారంటే ?చెన్నై/మదురై/బెంగళూరు: అందమైన కాలేజ్ అమ్మాయిలు, హాస్టల్ గర్ల్స్ ను లొంగదీసుకుని వారికి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు, డ్రగ్స్ కలిపి ఇచ్చి నగ్నంగా పోర్న… Read More
0 comments:
Post a Comment