ఏపీలో ఎన్నికలయ్యాక ప్రదానపార్టీల హడావిడి కొనసాగింది కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ అయ్యారు. ఇక ఎన్నికల పోలింగ్ తర్వాత కనిపించకుండా పోయిన జనసేనాని నంద్యాలకు రానున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మృతిచెందిన ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఎన్నికలు ముగిసిన దాదాపు నెలరోజుల తరువాత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DXQloj
నేడు నంద్యాలకు జనసేనాని పవన్ కళ్యాణ్... ఎస్పీవై రెడ్డి కుటుంబానికి పరామర్శ
Related Posts:
భారత్-అమెరికా వాణిజ్య పరంగా సహజ భాగస్వాములు: ప్రధాని మోడీభారత్ అమెరికాల మధ్య జరగనున్న వాణిజ్య సదస్సుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో భారత్ అమెరికా దేశాలకు చెందిన పలువురు పా… Read More
ఏపీ స్కూల్స్ రీఓపెన్ సెప్టెంబర్ నుంచే: సీఎం జగన్ కీలక ఆదేశాలుఅమరావతి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ.. కరోనా నిబంధనలకు లోబడి సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలలను పునర్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు … Read More
కల్నల్ సంతోష్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ పోస్టు: అందించిన కేసీఆర్, స్మితాకు కీలక బాధ్యతలుహైదరాబాద్: ఇటీవల భారత్-చైనా సరిహద్దులో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర… Read More
జగన్ కేబినెట్ విస్తరణ- మంత్రులుగా వేణు, అప్పలరాజు ప్రమాణం- శాఖలివే...ఆంధ్రప్రదేశ్ లో అంతా ఊహించినట్లుగానే జగన్ కేబినెట్ విస్తరణ చేపట్టారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో విజయవాడ రాజ్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార… Read More
ఏపీ పోలీస్ భేష్... కరోనా వేళ ఆపరేషన్ ముస్కాన్- 4800 మంది చిన్నారులకు విముక్తి...ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. జనం రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలోనూ రెక్కాడితే కానీ డొక్కాడని చిన్నారులు మాత్రం షాపుల్… Read More
0 comments:
Post a Comment