Saturday, December 26, 2020

యూకె రిటర్నీస్ : కర్ణాటకలో 14 మందికి,కేరళలో 8 మందికి పాజిటివ్... పుణే ల్యాబ్‌కు శాంపిల్స్

ఇటీవల యూకె నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కర్ణాటకకు చెందిన 14 మంది యూకె రిటర్నీస్‌కు,కేరళకు చెందిన 8 మంది యూకె రిటర్నీస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. యూకె నుంచి వచ్చినవారిలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో కొత్త

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WKh9lh

Related Posts:

0 comments:

Post a Comment