ఇటీవల యూకె నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్గా నిర్దారణ అయినవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కర్ణాటకకు చెందిన 14 మంది యూకె రిటర్నీస్కు,కేరళకు చెందిన 8 మంది యూకె రిటర్నీస్కు కరోనా పాజిటివ్గా తేలింది. యూకె నుంచి వచ్చినవారిలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో కొత్త
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WKh9lh
యూకె రిటర్నీస్ : కర్ణాటకలో 14 మందికి,కేరళలో 8 మందికి పాజిటివ్... పుణే ల్యాబ్కు శాంపిల్స్
Related Posts:
నరేంద్ర మోడీకి కేసీఆర్ మిత్రుడేనా?: ఐసీయూలో ఆర్థిక వ్యవస్థంటూ చిదంబరం ఫైర్హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. మోడీ విధానాలతో దేశ… Read More
పదవి లేదు ప్రభుత్వ బంగ్లాలో ఎలా ఉంటారు..తెలుగు రాష్ట్రాల మాజీ ఎంపీలకు భారీ జరిమానాన్యూఢిల్లీ: 16వ లోక్సభ ముగిసి 17వ లోక్సభకు ఎన్నిక కాకపోయినప్పటికీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాలో దర్జాగా ఉంటున్న ఇద్దరు తెలుగు మాజీ ఎంపీలపై కేంద్రం కన… Read More
విహారంలో విషాదం: బైరవకొనకు వెళ్తుండగా బస్సు బోల్తా, 15 మందికి గాయాలు..ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో స్కూల్ బస్సు బోల్తాపడింది. విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తోండగా యాక్సిడెంట… Read More
వీడియో వైరల్ : ఆప్ కార్యకర్తపై చేయి చేసుకునే ప్రయత్నం చేసిన అల్కా లాంబాన్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహాయిస్తే అన్ని చోట్లా ప్రశాంతంగానే పోలింగ్ జరుగు… Read More
స్కూల్ లో మొబైల్ లో సెక్స్ వీడియోలు చూపించిన టీచర్, బాత్ రూంలో ఇద్దరు అమ్మాయిలతో, కథ క్లోజ్!బెంగళూరు/ మండ్య: స్కూల్ లో విద్యార్థులకు పుస్తకాల్లోని పాఠాలు చెప్పమంటే సెక్స్ పాఠాలు చెప్పాడు ఓ టీచర్. నిత్యం మొబైల్ ఫోన్ లోని అశ్లీల వీడియోలు విద్యా… Read More
0 comments:
Post a Comment