Tuesday, December 22, 2020

ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు: కృష్ణాలో అత్యధికం, కర్నూలులో అల్పం, 4వేల దిగువకు యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒకరోజు క్రితం 300 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా, 400కు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 56,425 కరోనా పరీక్షలు నిర్వహించగా, 402 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hd8a5a

Related Posts:

0 comments:

Post a Comment