అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒకరోజు క్రితం 300 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా, 400కు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 56,425 కరోనా పరీక్షలు నిర్వహించగా, 402 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hd8a5a
ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు: కృష్ణాలో అత్యధికం, కర్నూలులో అల్పం, 4వేల దిగువకు యాక్టివ్ కేసులు
Related Posts:
ఇక బస్టాండ్లలో మినీ థియేటర్లు..! ప్రయాణికులను ఆకర్షించే యత్నంలో టీఎస్ఆర్టీసీ..!!హైదరాబాద్ : ఆర్టీసి బస్ స్టాండ్ లు ఆధునికతను సంతరించుకోబోతున్నాయి. ప్రయాణికులకు వినోదం, ఆహ్లాదం అందించడంతోపాటు టికెటేతర ఆదాయం పెంచుకునే దిశగా టీఎ… Read More
రేవంత్ రెడ్డిని ఎంతకు కొన్నారు ?కొండాకు ఎంతిచ్చారు? కాంగ్రెస్ పై కేటీఆర్ ఎదురుదాడికాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి పార్టీ మారుతామని ప్రకటించిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్… Read More
27 ఏళ్ల సర్వీసు.. 52వ సార్లు బదిలీచండీగఢ్: నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారులకు పార్వతీపురం అడవులకు ట్రాన్స్ ఫర్ చేసే సన్నివేశాలను 80ల కాలం నాటి సినిమాల్లో చూసి ఉంటాం. అలాంటి… Read More
దొంగతనం చేసి చిల్లర వేషాలు..! చంద్రబాబు, లోకేశ్పై కేటీఆర్ నిప్పులుహైదరాబాద్ : గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట… Read More
రియల్ హీరో: వింగ్ కమాండర్ అభినందన్ పేరుతో నకిలి అకౌంట్, హల్ చల్, కేంద్ర ప్రభుత్వం!న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు పట్టుబడి చివరికి విడుదలైన ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ పేరుతో నకిలి ట్వీట్టర్ అకౌంట్ ప్రారంభించిన … Read More
0 comments:
Post a Comment