అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒకరోజు క్రితం 300 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా, 400కు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 56,425 కరోనా పరీక్షలు నిర్వహించగా, 402 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hd8a5a
ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు: కృష్ణాలో అత్యధికం, కర్నూలులో అల్పం, 4వేల దిగువకు యాక్టివ్ కేసులు
Related Posts:
విషాదం: అపార్ట్మెంట్పైనుంచి దూకి టీసీఎస్ ఉద్యోగిని ఆత్మహత్యహైదరాబాద్: నగరంలోని మదీనాగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్లో పనిచేస్తున్న ఓ యువతి తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ప… Read More
భార్య హత్య కేసులో నిందితుడు.. కోర్టుకు తరలిస్తోండగా... పుట్టింటివారు....తన కూతురిని అల్లుడి చేతిలో పెట్టి బాగా చూసుకోవాలని కోరారు ఆ తల్లిదండ్రులు. కానీ అతడు మూడుమూళ్లు వేసిన భార్యనే హతమర్చాడు. కట్టుకున్న సతిని కడతేర్చడంతో … Read More
హైదరాబాద్లో భారీ వర్షం.. జలమయమైన రహదారులుహైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ సాయంత్రం నుంచి మహానగరంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించిపో… Read More
ఒకరికి మూడు మద్యం బాటిళ్లు మాత్రమే... ఉత్తర్వులు జారీఏపీ మద్యపాన నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.. మద్యనిషేధంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్… Read More
ఇళ్లు కూల్చుతారనే వార్తలు మనోవేదనకు గురి చేస్తున్నాయి... సీఎంకు లేఖ రాసిన లింగమనేనిబాద్యతగల పౌరుడిగానే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇళ్లు ఇచ్చానని లింగమనేని రమేష్ తెలిపాడు. చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూల్చివేస్తారనే వార్తల నేపథ్యంల… Read More
0 comments:
Post a Comment