Sunday, December 27, 2020

శబరిమల ఖజానా ఖాళీ: 39 రోజుల్లో నామమాత్రంగా ఆదాయం: రూ.156 కోట్ల నుంచి మహా పతనం

తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు శబరిమల ఆలయంపై పెను ప్రభావాన్ని చూపాయి. ఆలయ ఆదాయానికి భారీగా గండి కొట్టాయి. మణికంఠుడి ఆలయానికి మనీ ప్రాబ్లమ్‌ను తీసుకొచ్చాయి. కోట్లాది రూపాయల ఆదాయాన్ని చవి చూడాల్సిన ట్రావెన్‌కూర్ దేవస్వొం బోర్డు..జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో పడటానికి కరోనా వైరస్ పరిస్థితులు కారణం అయ్యాయి. మకర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pDJLsT

Related Posts:

0 comments:

Post a Comment