తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు శబరిమల ఆలయంపై పెను ప్రభావాన్ని చూపాయి. ఆలయ ఆదాయానికి భారీగా గండి కొట్టాయి. మణికంఠుడి ఆలయానికి మనీ ప్రాబ్లమ్ను తీసుకొచ్చాయి. కోట్లాది రూపాయల ఆదాయాన్ని చవి చూడాల్సిన ట్రావెన్కూర్ దేవస్వొం బోర్డు..జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో పడటానికి కరోనా వైరస్ పరిస్థితులు కారణం అయ్యాయి. మకర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pDJLsT
శబరిమల ఖజానా ఖాళీ: 39 రోజుల్లో నామమాత్రంగా ఆదాయం: రూ.156 కోట్ల నుంచి మహా పతనం
Related Posts:
హీరో కావాలనుకున్నాడు.. డ్రగ్స్ స్మగ్లరయ్యాడు.. అసలేం జరిగింది?హైదరాబాద్ : సినిమా పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. నటులు కావాలని వచ్చేవాళ్లల్లో కొందరికి అదృష్టం కలిసివస్తుంది. మరికొందరికి నిరాశ మిగులుతుంది. ఒక్క ఛాన్… Read More
ఆ 2 వేల కేసులను తిరిగి విచారించండి, ప్రత్యేక విభాగం కూడా : హెచ్చార్సీకి అడ్వకేట్ కంప్లైంట్హైదరాబాద్ : బొమ్మాలరామారం ఘటనతో ఉలిక్కిపడిన తెలంగాణ రాష్ట్రం .. గతంలో జరిగిన కిడ్నాప్లపై ఆందోళన చెందుతోంది. ఆ బాలికల మిస్సింగ్కు సైకో శ్రీనివాస్తో … Read More
ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల బెండ్ తియ్యాలి, ర్యాలీలో భజన చేస్తారా: యూపీ సీఎం యోగీ ఫైర్ !లక్నో: ఎన్నికలు అంటేనే రణరంగం, అక్కడ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, తిరుగేటు ఉండాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ర్యాలీల్లో ప… Read More
కామరెడ్డి లో గన్ మిస్ ఫైర్ ... మిస్ ఫైర్ అయిందా లేక కాల్చుకున్నాడా ?కామారెడ్డి జిల్లా కేంద్రంలో తుపాకి మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ పరిస్థితి విషమించడంతో కామారెడ్డి ఆసుపత్రికి త… Read More
శ్రీలంకలో పేలుళ్లకు ముందు ఉగ్రవాదులు భారత్లో శిక్షణ పొందారు: లంక ఆర్మీ చీఫ్శ్రీలంకలో ఉగ్రదాడులపై ఆ దేశ ఆర్మీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. దాడులకు ముందు వారు భారత్లోని కశ్మీర్, బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు వెళ్లారని అన్నారు. ఆ సమ… Read More
0 comments:
Post a Comment