హైదరాబాద్ : బొమ్మాలరామారం ఘటనతో ఉలిక్కిపడిన తెలంగాణ రాష్ట్రం .. గతంలో జరిగిన కిడ్నాప్లపై ఆందోళన చెందుతోంది. ఆ బాలికల మిస్సింగ్కు సైకో శ్రీనివాస్తో ఏమైనా సంబంధం ఉందా అని కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన బాలికల కిడ్నాప్ కేసులను మళ్లీ విచారించాలని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. హెచ్చార్సీకి ఫిర్యాదుగతంలో రాష్ట్రవ్యాప్తంగా కిడ్నాపైన బాలికల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PKxq5c
Saturday, May 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment