తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తొండగి మండలంలో ఉన్న దివీస్ లేబరేటరీస్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ ఫార్మా సంస్ధ విస్తరణ కోసం కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలను స్ధానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. విపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు సమర్ధిస్తోంది. అలాగే అధికారంలో ఉన్నప్పుడు సమర్ధించిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. దీంతో వైసీపీ, టీడీపీ డబుల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37JtiM4
మళ్లీ తెరపైకి దివీస్ ఉద్యమం- వైసీపీ, టీడీపీ పిల్లిమొగ్గలు- తూర్పుతీరంలో ఆందోళనలు
Related Posts:
షాకింగ్:ఫోర్జరీతో వైసీపీ గెలుపు -చిత్తూరు కార్పోరేషన్ ఎన్నిక ఆపేయండి -హైకోర్టులో టీడీపీ పిటిషన్, ఉత్కంఠఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకు సాగుతోన్న కొద్దీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య కొత్తరకం వివాదాలు తలెత్తుతున్నాయి. పంచాయితీ ఎన్న… Read More
భారత్లో మళ్లీ కరోనా విజృంభణ -కొత్తగా 18,711కేసులు, 100 మరణాలు -యాక్టివ్ కేసులు పైపైకిమహమ్మారి పట్ల సర్వత్రా ఆవహించిన అలసత్వం భారీ మూల్యానికి దారి తీయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ విజృభిస్తోంది. … Read More
కరోనా ముక్త భారత్ కోసం: వ్యాక్సిన్ తీసుకున్న సోము వీర్రాజు: కర్నూలులోకర్నూలు: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండోదశ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత… Read More
రాత్రి మందు..పగలు ఫ్యాన్స్: బాలకృష్ణ ఎలాంటివారో తేల్చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్అనంతపురం: ప్రముఖ నటుడు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ వైఖరి.. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. హిందూపురం మున్స… Read More
మియన్మార్ సైనిక కుట్ర: సరిహద్దు దాటిన తమ పోలీసు అధికారులను అప్పగించాలని భారత్కు లేఖసైన్యం ఆదేశాలు పాటించడానికి నిరాకరిస్తూ భారతదేశంలో ఆశ్రయం పొందిన పోలీసు అధికారులను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని మియన్మార్ కోరింది. కొంత మంది అ… Read More
0 comments:
Post a Comment