శబరిమల: అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు వస్తున్న భక్తులు తప్పనిసరిగా డిసెంబర్ 26 శనివారం నుంచి కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని కేరళ హైకోర్టుతో పాటు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీచేసింది. RT-PCR టెస్టు 48 గంటల ముందు చేసుకోవాలని దానికి సంబంధించిన సర్టిఫికేట్ను భక్తులు చూపించాల్సి ఉంటుందని ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డు వెల్లడించింది. సర్టిఫికేట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aHicua
శబరిమల: భక్తులకు కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి..మళ్లీ అప్పుడు తెరుచుకోనున్న ద్వారాలు
Related Posts:
ముస్లిం మైనర్ల పెళ్లి వారిష్టం- పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పుదేశంలో ముస్లిం యువతుల పెళ్లిళ్ల విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకూ దేశంలో మైనార్టీ తీరిన యువతీ యువకులు మాత్రమే పెళ్లి … Read More
సొంత చెల్లెళ్ళకే జగన్ వెన్నుపోటు, చెల్లెలు షర్మిల పార్టీపై మాట్లాడరేం .. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్రాష్ట్రంలో వైయస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. కొందరు జగన్ వెనక ఉండి షర్మిలతో తెలంగాణ రాష్ట్… Read More
తెలంగాణాపై వాళ్లకు కనీస పరిజ్ఞానం ఉందా .. వైఎస్ షర్మిల పార్టీపై మంత్రి హరీష్ రావు పరోక్ష వ్యాఖ్యలుతెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తాడు, కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రకటన చేసిన షర్మిలపై అధికార టీఆర్ఎస్ నిప్పులు జరుగుతోంది. అన్న పై కోపం ఉంటే… Read More
Cheating: సన్నీలియోన్ పై చీటింగ్ కేసు, రోజుకు రూ. 29 లక్షలు, అదే నా వృత్తి, హై కోర్టులో !కొచ్చి/ ముంబాయి: చీటింగ్ కేసుకు సంబంధించి మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ చిక్కుల్లో పడ్డారు. ఒక రోజు కార్యక్రమం కోసం సన్నీ లియోన్ కు రూ… Read More
వైఎస్ షర్మిల అన్వేషణ: ఖమ్మం అభిమానులతో భేటీకి ముహూర్తం ఫిక్స్: ఫోకస్ ఆయన పైనేహైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతోన్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల.. ఆ దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. తొలిరోజు- దివంగత మ… Read More
0 comments:
Post a Comment