Saturday, December 26, 2020

శబరిమల: భక్తులకు కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి..మళ్లీ అప్పుడు తెరుచుకోనున్న ద్వారాలు

శబరిమల: అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు వస్తున్న భక్తులు తప్పనిసరిగా డిసెంబర్ 26 శనివారం నుంచి కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని కేరళ హైకోర్టుతో పాటు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీచేసింది. RT-PCR టెస్టు 48 గంటల ముందు చేసుకోవాలని దానికి సంబంధించిన సర్టిఫికేట్‌ను భక్తులు చూపించాల్సి ఉంటుందని ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు వెల్లడించింది. సర్టిఫికేట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aHicua

Related Posts:

0 comments:

Post a Comment