శబరిమల: అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు వస్తున్న భక్తులు తప్పనిసరిగా డిసెంబర్ 26 శనివారం నుంచి కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని కేరళ హైకోర్టుతో పాటు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీచేసింది. RT-PCR టెస్టు 48 గంటల ముందు చేసుకోవాలని దానికి సంబంధించిన సర్టిఫికేట్ను భక్తులు చూపించాల్సి ఉంటుందని ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డు వెల్లడించింది. సర్టిఫికేట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aHicua
Saturday, December 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment