అరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల ప్రభావం బీహార్ పై ఇంకా బలంగానే కొనసాగుతున్నది. అరుణాచల్ లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలకుగానూ ఆరుగురు బీజేపీలో చేరడంతో దోస్తీ పేరిట కాషాయదళం మోసపుచ్చుతోందని జేడీయూ మండిపడింది. నితీశ్ కుమార్ మరో అడుగు ముందుకేసి, బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని, ఆ సీటును బీజేపీనే తీసుకోవాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L4vUfZ
Wednesday, December 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment