అరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల ప్రభావం బీహార్ పై ఇంకా బలంగానే కొనసాగుతున్నది. అరుణాచల్ లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలకుగానూ ఆరుగురు బీజేపీలో చేరడంతో దోస్తీ పేరిట కాషాయదళం మోసపుచ్చుతోందని జేడీయూ మండిపడింది. నితీశ్ కుమార్ మరో అడుగు ముందుకేసి, బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని, ఆ సీటును బీజేపీనే తీసుకోవాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L4vUfZ
బీహార్: నితీశ్ సర్కారుకు గండం -ఆర్జేడీలోకి 17మంది జేడీయూ ఎమ్మెల్యేలు! -సీఎం ఘాటు రియాక్షన్ అరుణాచల్ ప్రదేశ్ లో
Related Posts:
భారీ వర్షాలపై కేటీఆర్ కీలక అప్డేట్ - ఇంకో రెండు రోజులు - ముంపు బాధితులకు మంత్రి భరోసాభారీ వర్షాలకు భాగ్యనగరం చిరుగుటాకులా వణికిపోయింది. సిటీ సహా శివారు ప్రాంతాల్లో వందేళ్ల తర్వాత అక్టోబర్ నెలలో రికార్డు స్థాయి(32 సెం.మీ) వర్షం కురవడంతో… Read More
ప్రమాదంలో హైదరాబాద్ మెట్రో .. మూసాపేట పిల్లర్ పై అధికారుల స్పందన ఇదేఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. హుస్సేన్ సాగర్ ప్రమాదకర రీతిలో నీటితో నిండ… Read More
జగన్ను సీఎంగా తప్పించాలని సుప్రీంలో పిల్- పదవీ దుర్వినియోగంపై జ్యుడిషియల్ విచారణ కూడాసుప్రీం జడ్జి జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు చేసిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఏపీ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు హైకోర్టు… Read More
విషాదం: అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద: నీటిలో మూడేళ్ల బాలుడు మృతిహైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా కలిగిస్తోంది. ఇప్పటి భారీ వర్షాల కారణంగా ఓ పాత భవనం కూలి 9 మంది మరణించిన… Read More
భారీ వర్షాల ఎఫెక్ట్ ... హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్ళింపులు .. ఎక్కడెక్కడ అంటేవర్ష బీభత్సంతో గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మరోవైపు మహాత్మ గాంధీ … Read More
0 comments:
Post a Comment