న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో తుపాకీతో కాల్పులు జరిపి సంచలనంగా మారిన 25 ఏళ్ల కపిల్ గుర్జర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో పార్టీ నేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నాడు. ఆ తర్వాత కపిల్ గుర్జర్ మాట్లాడుతూ.. హిందుత్వం కోసం పనిచేస్తున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hsegii
Wednesday, December 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment