శబరిమల/ చెన్నై/ పతనంపట్టి: శబరిమల అయ్యప్ప భక్తుల మండల- మకరవిలక్కు తీర్థయాత్ర సందర్బంగా పారిశుద్ద పనులు చరుకుగా సాగుతున్నాయి. ప్రతిరోజూ 24 గంటలు శబరిమల, సన్నిధానం, పంపా, నీలక్కల్ బేస్ క్యాంప్, పండలం, కునాడ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ద పనులు జరుగుతున్నాయని, అందుకోసం 225 మంది నిరంతరం పని చేస్తున్నారని కేరళ మంత్రి కందకంపల్లి సురేంద్రన్ మీడియాకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JiZ8qL
Sabarimala: శబరిమలలో 24X7, కేరళ సిబ్బంది కాదు, తమిళనాడు భక్తుల ఎంట్రీ, 225 మంది !
Related Posts:
హైద్రబాద్ నగర శివారులో మళ్లి ఐసిస్ కదలికలు, సానుభూతి పరుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలుహైద్రబాద్ లో శివారు గ్రామాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు, దీంతో మరోసారి తీవ్రవాదుల కదలికలు ఏమైన ఉన్నాయా అనుమానం చెలరేగుతోంది. హైద్రాబాద్ లోని ఉదయ… Read More
మరో ఎన్నికల సమరానికి పవన్ సిద్దం : చర్చల్లో జనసేనాని నిమగ్నం : త్వరలో నిర్ణయం..!జనసేనాని మరో ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. ఏపిలో సార్వత్రిక ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి..పోలింగ్ ముగిసిన తరువాత జ… Read More
పట్టాలు తప్పిన హౌరా-న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్... పలువురికి గాయాలుకాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లో హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పడంతో పలువురికి గాయాలయ్యాయ… Read More
ఏపిలో మరో ఎన్నికల పోరు : నెలాఖరుకు ఓటర్ల జాబితా : త్వరలో ఎలక్షన్ షెడ్యూల్..!ఏపిలో మరో ఎన్నికల సమరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియక...పైకి ధీమా వ్యక… Read More
ఆయనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నాను: సాద్వీ ప్రగ్యాహేమంత్ కర్కరేపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు చెప్పారు సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్. భోపాల్ నుంచి బరిలో ఉన్న ఈ సన్యాసిని తాను శపించడం వల్లే హే… Read More
0 comments:
Post a Comment