ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారంటే చేస్తారంతే , ఏపీలో కొనసాగుతోంది ప్రజానుకూల పాలన, యువ నాయకుడు నేతృత్వంలో ఏపీ ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఆయన మాట తప్పని, మడమ తిప్పని నేత అంటూ సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి జగన్ సర్కార్ పనితీరుకు తెగ కితాబిచ్చేస్తున్నారు. ఇదే సమయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36bgrTw
జగన్ చెప్పారంటే చేస్తారంతే అంటున్న వైసీపీ ఎంపీ .. ప్రతిపక్షాలు రచ్చ చేసిన ఆ విషయంలోనే
Related Posts:
లాక్డౌన్ ఆంక్షలలో శంకుస్థాపనలు ఎలా చేస్తారు..? టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ బండి సంజయ్..!హైదరాబాద్ : గులాబీ నేతల వ్యవహారంపై బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. లాక్డౌన్ కొనసాగుతున్న వేళ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన … Read More
Coronavirus: క్వారంటైన్ కామాంధులు, యువతి నగ్న వీడియో తీసి బ్లాక్ మెయిల్, దూలతీరింది !భోపాల్: కరోనా (COVID 19) క్వారంటైన్ లో ఉంటున్న యువతి ఎప్పుడు ఎలాంటి చేదు వార్త వినాల్సివస్తుందో ? అనే ఆందోళనతో ఉంది. అలాంటి ఆందోళన సమయంలో యువతి బాత్ ర… Read More
సునామీలా కుదిపేస్తోన్న టిక్ టాక్ వివాదం.. యువత ఎందుకిలా తయారవుతున్నారు.. నిషేధిస్తారా..?టిక్టాక్... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తోన్న యూప్. స్మార్ట్ ఫోన్ యుగంలో అరచేతిలోనే లెక్కకు మిక్కిలి ఎంటైర్ట్మెంట్ అందిస్తున్న యాప… Read More
రైల్వేలో ఉద్యోగాలు: పారామెడికల్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి..!ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో నర్సింగ్ స… Read More
ఆకాశంలోకి దట్టమైన భారీ పొగలు: భయాందోళనలో విశాఖ వాసులు, ఇళ్ల నుంచి బయటకువిశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువకముందే పారిశ్రామిక ప్రాంతంలో వెలువడిన దట్టమైన పొగలు నగర వాసులను మరోసారి భయాందోళనలకు గురిచేశాయి. మల్కాపురంలోని హెచ్… Read More
0 comments:
Post a Comment