అబుదాబి: ఐపీఎల్ 2020 క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న సన్రైజర్స్.. ఫైనల్ బెర్తుపై కన్నేసింది. క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ.. బలంగా పుంజుకొని తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించాలని పట్టుదలతో ఉంది. చివరి నాలుగు మ్యాచ్ల్లో సంచలన విజయాలు నమోదు చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32lEInl
Sunday, November 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment