Sunday, November 15, 2020

IPL 2021 తొమ్మిదో జట్టు రేసులో బిగ్‌షాట్స్: 60 నుంచి 74 మ్యాచ్‌లు: అయిదు నెలల్లో మెగా టోర్నీ

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో కొత్త జట్టు రావడం దాదాపు ఖరారైంది. ఈ వారమే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చేపట్టబోతోంది. ఈ సారి ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌లో తొమ్మిది జట్ల మధ్య హోరాహోరీ పోరును చూడొచ్చు. ఎప్పట్లాగే వేసవి సీజన్‌లోనే ఐపీఎల్-2021ను నిర్వహించబోతోంది. ఇంకో అయిదారు నెలల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f0AlU0

Related Posts:

0 comments:

Post a Comment