Thursday, November 5, 2020

భారత విమానాలను తాత్కాలికంగా రద్దు చేసిన చైనా: కరోనానే కారణమట!

న్యూఢిల్లీ/బీజింగ్: కరోనా మహమ్మారిని ప్రపంచంపైకి వదిలిన చైనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలనే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కోట్లాది మంది కరోనాబారినపడగా, లక్షలాది మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, తాజాగా, కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా భారత్ నుంచి వచ్చే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JwL1Oq

Related Posts:

0 comments:

Post a Comment