Sunday, November 15, 2020

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు శుభవార్త అందించింది. కరోనా మహమ్మారి లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనల్లో విధించిన కోత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్టీసీ ఉద్యోగ భద్రతపై చర్చించారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ur3kqH

Related Posts:

0 comments:

Post a Comment