లెజెండరీ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్రి ఛటర్జీ కరోనాతో కన్నుమూశారన్న విషాదం నుంచి తేరుకోకముందే.. అదే కొవిడ్ వ్యాధికి గురైన కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ (71) ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్త అందరిలో కలవరం పుట్టిస్తున్నది. నెలన్నర రోజులుగా మహమ్మారితో పోరాడుతోన్న పటేల్ ఆరోగ్యం ఆదివారం నాటికి బాగా క్షీణించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36ycMhw
Sunday, November 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment