ప్రత్యర్థుల అనుమానాలకు తెరదించుతూ, ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఆదివారం ఏకగ్రీవంగా తమ శాసనసభాపక్ష నేతగా జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ను ఎన్నుకున్నారు. దీంతో నాలుగోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సీఎంగా తనది నాలుగో టర్మ్ అయినా, వివిధ కారణాలతో పలుమార్లు ప్రమాణం చేయాల్సివచ్చింది. సోమవారవారం సీఎంగా ఆయన ఏడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం బీహార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lCdxfN
సీఎంగా బీజేపీ అభ్యర్ధి బాగుండేది -నితీశ్ కుమార్ సంచలనం -ఇంజనీర్ నుంచి సుశాసన్బాబుగా..
Related Posts:
ఏపీలో ప్రైవేటు స్కూళ్లకు సర్కార్ వార్నింగ్- అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే గుర్తింపు రద్దు...ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గగానే పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కూడా విద్యార్ధ… Read More
జగదాంబిక, ఎల్లమ్మ అమ్మవార్లకు తొలిబోనం సమర్పణ, పాల్గొన్న 20 మంది, 27 రోజుల బోనాలు..ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్లో బోనాల ఉత్సవ శోభ కనిపిస్తుంటుంది. గల్లీలో ప్రతీ ఇల్లు బోనమెత్తడంతో వేడుకగా పండగా సాగేది. కానీ కరోనా వైరస్ పుణ్యమ… Read More
నాడు శరద్ యాదవ్..నేడు రఘురామ: వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్షిప్ అస్త్రం: వేటుకు సిద్ధంఅమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణా నిబంధన… Read More
మింగుడుపడని పరిణామాలు... చైనా చెప్పేదొకటి,చేసేదొకటి... శాటిలైట్ చిత్రాల్లో సంచలన విషయాలుతూర్పు లదాఖ్ సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైన్యం ఉపసంహరణకు భారత్-చైనా మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిన మరుసటిరోజే మరో సంచలన విషయం వెలుగుచూసింది. గాల్వ… Read More
పాక్ విమాన ప్రమాదం: పైలట్లు ఆ విషయంపై చర్చించారట.. అందుకే ప్రమాదం: రిపోర్ట్గత నెలలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి కరాచీలో ప్రమాదంకు గురైన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 90కి పైగా ప్రయాణికులు దుర్మరణం చెం… Read More
0 comments:
Post a Comment