దేశంలో జమిలి ఎన్నికల అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ప్రతీ కొన్ని నెలలకోసారి ఎన్నికలు జరగడం అభివృద్ది పనులపై ప్రభావం చూపిస్తోందని.. కాబట్టి 'ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు' దేశ ఆవశ్యకత అన్నారు. ప్రజలపై,జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విధానాలపై రాజకీయాలు ఆధిపత్యం ప్రదర్శిస్తే దేశం ప్రతికూల మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. గురువారం(నవంబర్ 26)
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fC1Ovp
వన్ నేషన్-వన్ ఎలక్షన్.. జమిలి ఎన్నికలు భారత్కు అవసరం... మోదీ కీలక వ్యాఖ్యలు...
Related Posts:
టీడిపి ఇసుక మాఫియాను ప్రోత్సహించిందన్నారు..!మీరు చేస్తుందేంటి..?వైసీపికి పవన్ సూటి ప్రశ్న..!!అమరావతి/హైదరాబాద్ : వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నించారు. రాష్ట్రం లో జరగుతున్న ఇసుక వ్యవహారంపై గత టీడిపి ప్రభుత… Read More
జర్నీ..రీస్టార్ట్: రైల్వేకు ఉన్న సత్తా ఇదీ: వేల టికెట్లు..కోట్ల రూపాయల ఆదాయం: కొన్ని గంటల్లోనే.. !న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలకు ఉన్న సత్తా ఏమిటో మరోసారి నిరూపితమైంది. ఇన్ని రోజుల లాక్డౌన్ తరువాత పరిమితంగానే పట్టాలెక్కబోతున్నప్పటికీ..ప్రయాణికులకు తన… Read More
మోడీపై దీదీ గుస్సా: ఆపత్కాలంలో కూడా రాజకీయాలేనా..? శివాలెత్తిన ఫైర్ బ్రాండ్కరోనా వైరస్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ శివాలెత్త… Read More
ఏపీలో పదో తరగతి పరీక్షలు: జూలైలో నిర్వహణ, త్వరలో షెడ్యూల్: మంత్రి సురేశ్పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రభుత్వం ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జూలైలో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కరోనా… Read More
కరోనాలోనూ వైసీపీ రంగులు - హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్- ఈసారి కృష్ణాజిల్లాలో స్కూళ్లకు..ఏపీలో గతేడాది అధికారం చేపట్టాక ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం ప్రారంభించిన జగన్ సర్కార్.. ఆ తర్వాత ఎన్ని విమర్శలు ఎదురైనా వాటిని లెక్కచేయలేదు. చ… Read More
0 comments:
Post a Comment