ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి సీఎం జగన్ పాలన సాగించేందుకు వీలుగా నగరంలో ఓ గెస్ట్హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. గెస్ట్హౌస్ నిర్మాణం చేపట్టకుండా స్టే ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని ఇవాళ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nFZZR9
వైజాగ్లో సీఎం గెస్ట్హౌస్- హైకోర్టు స్టేను సుప్రీంలో సవాల్ చేసిన జగన్ సర్కార్
Related Posts:
మెగా బ్రదర్స్ కి అచ్చి రాని రాజకీయం..! ప్రశ్నగా మిగిలిపోనున్న పవన్ ప్రయాణం..!!పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రశ్నగా మిగిలారు. ఉప్పెనలా దూసుకొస్తానంటూ, ఉస… Read More
రాహుల్కే పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలు, సీడబ్ల్యూసీలో ఏం జరిగిందంటే ?న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి సమావేశం (సీడబ్ల్యూసీ)లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.… Read More
రామ్గోపాల్ వర్మ కొత్త చిత్రం! కమ్మ రాజ్యంలో కడప రెడ్లు: వైఎస్ జగన్కు తలనొప్పేనా?అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా తలనొప్పులను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఆయ… Read More
మీకు తెలియకుండానే మీ వాట్సప్ స్టేటస్లో ప్రకటనలు.. 2020నుండి అమలు చేయనున్న యాజమాన్యంఫోన్ వినియోగదారుల్లో వాట్సప్ యాప్ కమ్యునికేషన్ రంగంలో కొత్త మార్పును తీసుకువచ్చింది. వాట్సప్ లేకుండా ఏ వినియోగదారుడు లేనిపరిస్థతిని కల్పించింది. ఈనేపథ… Read More
మోదీ కంగ్రాట్స్ : డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల్లో విజయం తర్వాత విష్ చేసిన పెద్దన్నన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన నరేంద్ర మోదీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి విషెస్ చెప్తున… Read More
0 comments:
Post a Comment