Friday, November 20, 2020

వైజాగ్‌లో సీఎం గెస్ట్‌హౌస్‌- హైకోర్టు స్టేను సుప్రీంలో సవాల్‌ చేసిన జగన్ సర్కార్‌

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి సీఎం జగన్‌ పాలన సాగించేందుకు వీలుగా నగరంలో ఓ గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. గెస్ట్‌హౌస్‌ నిర్మాణం చేపట్టకుండా స్టే ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని ఇవాళ ఏపీ సర్కార్‌ సుప్రీంకోర్టులో సవాల్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nFZZR9

0 comments:

Post a Comment