హైదరాబాద్: శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించింది ఇక్కడ ఏర్పాటు చేసిన టెస్టింగ్ ల్యాబోరేటరీ. ‘జిఎంఆర్ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం అయిన జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జిహాల్) మంగళవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జిఐఎ)లో ఆన్-సైట్ కరోనావైరస్ పరీక్షా ప్రయోగశాలను ప్రారంభించింది, ఇది ప్రయాణికులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oP8laB
హైదరాబాద్ విమానాశ్రయంలోనే కరోనా పరీక్షలు: ప్రయాణికులకు ఊరట
Related Posts:
ప్రేమ ముసుగులో సాటి ఉద్యోగిని శీలం దోచుకున్నాడు, రూ. లక్షలు తీసుకుని, చంపేస్తా, ఏం చేస్తావు ?బెంగళూరు: ప్రేమిస్తున్నానని నమ్మించిన ఓ యువకుడు యువతిని నిలువునా దోచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెతో చనువుగా ఉంటున్న ఆ యువకుడు ఆమెను లైంగికందా లొం… Read More
ఈ ఆర్ద్రరాత్రి నుండి ఆర్టీసీ ఛార్జీల పెంపు:కి.మీ 10 పైసల నుండి 20 పైసల వరకు:ఏసీ బస్సులకు మినహాయింపు.ఏపీలో ఆర్టీసీ ప్రయాణీకుల పైన భారం మోపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం..11వ తేదీ తొలి సర్వీసు నుండి అంటే ఈ… Read More
విషంకు విషమే విరుగుడు: పాము కాటుకు గురైతే పాము విషంతోనే చికిత్సబ్రెజిల్: విషంకు విరుగుడు విషం అని పెద్దలు చెబుతుంటారు. ఇదే అక్కడ ఫాలో అవుతున్నట్లున్నారు. ఏటా ఆ దేశంలో చాలా మంది పాము కాటుకు గురవుతుంటారు. ఆ ప్రమాదకర… Read More
డబ్బుల కోసం గ్యాంగ్ రేప్ నాటకం: టోల్ గేట్ వద్దే: అచ్చం దిశ తరహాలోనే..!లక్నో: ప్రభుత్వం నుంచి అందే నష్ట పరిహారం కోసం ఇద్దరు మహిళలు దిగ్భ్రాంతికర సంఘటనకు పాల్పడ్డారు. తమపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు కథనాలు అల్లారు. పోలీసులను … Read More
చంద్రబాబు కొడుకును గెలిపించుకోలేని చవట దద్దమ్మ.. చిన్న మెదడు చితికింది.. ఏకిపారేసిన రోజాఅమరావతి: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్… Read More
0 comments:
Post a Comment