Tuesday, November 3, 2020

ఏపీలో మళ్లీ స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: చిత్తూరులో అత్యధికం, కర్నూలులో అల్పం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ అంతకుమించి కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ఉండటం గమనార్హం. మరణాల రేటు కూడా తగ్గింది. గత 24 గంటల్లో 84,534 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2849 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kV4pmf

Related Posts:

0 comments:

Post a Comment