బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల రెండో దశతోపాటే దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని దుబ్బాక, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, ఝార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల పలు స్థానాలు ఖాళీ కాగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆయా స్థానాలకు పోలింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kU29LZ
Tuesday, November 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment