హైదరాబాద్: బీజేపీ నేతల్లో రోజురోజుకూ ఫ్రస్టేషన్ పెరిగిపోతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. నాలుగు ఓట్లు వస్తాయన్న ఆశతో సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39qkVrh
బీజేపీకి నోబెల్ బహుమతి ఇవ్వాలి, నేనూ పార్టీ మారతానా?: హరీశ్ రావు తీవ్ర విమర్శలు
Related Posts:
మూడు రాజధానులపై సైలెన్స్- మున్సిపోల్స్లో వైసీపీ, టీడీపీ మౌనం- షాకింగ్ రీజన్స్ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోరులో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నాయి. అంగబలం, అర్ధబలంతో పురపాలక పోరులో… Read More
బ్రేక్ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా? మనం రోజూ తినే ఆహారంలో అదే ముఖ్యమైనదా?ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఉండే వాళ్లెవరూ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండరని వింటూ వచ్చాం. దీని అర్థం బ్రేక్ఫాస్ట్ మనల్ని ఆరోగ్యంగా, సన్నగా చేస్తుందా? … Read More
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి: తెలంగాణలో ఎన్ని కేంద్రాల్లో టీకాహైదరాబాద్: దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ సోమవారం ఆరంభమైంది. 60 సంవత్సరాలకు పైగా వయస్సున్న వృద్ధులు, వేర్వేరు అనారోగ్య కారణాలతో బాధపడుతో… Read More
బీర్ తాగుతూ కారు డ్రైవ్?: యువతులతో కలిసి: అనంతపురం రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణంఅనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తరువాత చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇ… Read More
ఆన్లైన్ పాఠాలు చెబుతానని అశ్లీల చిత్రాలు చూపించిన ఉపాధ్యాయుడు- ప్రెస్ రివ్యూపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు తన వృత్తికే కళంకం తెచ్చారు. ఆన్లైన్ పాఠాల పేరుతో ఆరో తరగతి విద్యార్థినులకు సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు… Read More
0 comments:
Post a Comment