Monday, November 30, 2020

బీజేపీకి నోబెల్ బహుమతి ఇవ్వాలి, నేనూ పార్టీ మారతానా?: హరీశ్ రావు తీవ్ర విమర్శలు

హైదరాబాద్: బీజేపీ నేతల్లో రోజురోజుకూ ఫ్రస్టేషన్ పెరిగిపోతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. నాలుగు ఓట్లు వస్తాయన్న ఆశతో సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39qkVrh

Related Posts:

0 comments:

Post a Comment