Sunday, November 8, 2020

త్వరలో జో బైడెన్ ప్రపంచ ప్రజాస్వామ్య సదస్సు: భారత్ కీలక పాత్ర

వాషింగ్టన్: అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన జో బైడెన్ ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలను ఒకేతాటిపై తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తొలి ఏడాదిలోనే ప్రజాస్వామ్య దేశాలతో కలిసి ప్రపంచ సదస్సు నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నారని ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే పాలసీ పేపర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GFl2TX

0 comments:

Post a Comment