వాషింగ్టన్: అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన జో బైడెన్ ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలను ఒకేతాటిపై తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తొలి ఏడాదిలోనే ప్రజాస్వామ్య దేశాలతో కలిసి ప్రపంచ సదస్సు నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నారని ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే పాలసీ పేపర్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GFl2TX
త్వరలో జో బైడెన్ ప్రపంచ ప్రజాస్వామ్య సదస్సు: భారత్ కీలక పాత్ర
Related Posts:
అక్రమాస్తుల్లో డీకే ప్రపంచ రికార్డు, ట్రబుల్ షూటర్ త్రిబుల్ సెంచురి, ఈడీ!బెంగళూరు/న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివ… Read More
మంత్రి సత్యవతి రాథోడ్కు మరో ప్రమోషన్: ‘నానమ్మ’కు స్వీట్లు తినిపించారుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యవతి రాథోడ్ శనివారం నానమ్మ అయ్యారు. రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్… Read More
హమ్మయ్య.. ఎట్టకేలకు సమ్మె తప్పింది... డిమాండ్లకు యాజమాన్యం ఓకే...హమ్మయ్య.. మరో సమ్మె తప్పింది. యాజమాన్యంతో విద్యుత్ కార్మిక సంఘాల చర్చలు సఫలమయ్యాయి. కార్మిక సంఘాల డిమాండ్లు ఆమోదయోగ్యమని యాజమాన్యం సంకేతాలు ఇచ్చాయి. ద… Read More
సాగర్ కాలువలో బయటపడ్డ 6 మృతదేహాలుసూర్యాపేట్ జిల్లాలోని సాగర్ కాల్వలోకి ప్రమాదవశాత్తు దూసుకెళ్లిన వాహనాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశారు. వాహనం తోపాటు అందులో చిక్కుకున్న ఆరుగురి మృ… Read More
TSRTC STRIKE : సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే ప్రశ్నలు సంధించిన రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అన్ని సంఘాలు మద్దతు తెలిపాయి. ఇక రాజకీయ పార్… Read More
0 comments:
Post a Comment