Wednesday, November 4, 2020

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అలర్ట్: 2 ఎయిరిండియా విమానాలకు ఖలీస్తానీ ఉగ్రవాది బెదిరింపు

న్యూఢిల్లీ: రెండు ఎయిరిండియా విమానాలను లండన్ చేరుకోవడానికి అనుమతించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాద గ్రూపు నుంచి బెదిరింపులు రావడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జస్టిస్ ఫర్ సిఖ్స్(సిక్కులు) అనే గ్రూపు ఈ హెచ్చిరికలు జారీ చేసింది. ఈ విషయం గురించి జాతీయడి మీడియాతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p7UzzY

Related Posts:

0 comments:

Post a Comment