కోల్కత: పశ్చిమ బెంగాల్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అయిదు మృతదేహాలు లభించాయి. కొద్దిరోజుల కిందట కనిపించకుండా పోయిన ఆ కుటుంబం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. మృతదేహాలన్నీ వారి ఇంట్లోనే లభ్యం అయ్యాయి. ఊరికి వెళ్తున్నామంటూ ఇరుగుపొరుగుకు చెప్పిన ఆ కుటుంబ సభ్యులందరూ వారి ఇంట్లోనే రక్తపుమడుగులో కనిపించడం కలకలం రేపింది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kgTDFS
Sunday, November 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment