Sunday, November 8, 2020

మర్డర్స్ మిస్టరీ: ఒకే ఇంట్లో మృతదేహాలు: తల పగిలి..రక్తపుమడుగులో: ఫ్యాన్‌కు వేలాడుతూ

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అయిదు మృతదేహాలు లభించాయి. కొద్దిరోజుల కిందట కనిపించకుండా పోయిన ఆ కుటుంబం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. మృతదేహాలన్నీ వారి ఇంట్లోనే లభ్యం అయ్యాయి. ఊరికి వెళ్తున్నామంటూ ఇరుగుపొరుగుకు చెప్పిన ఆ కుటుంబ సభ్యులందరూ వారి ఇంట్లోనే రక్తపుమడుగులో కనిపించడం కలకలం రేపింది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kgTDFS

Related Posts:

0 comments:

Post a Comment