కర్నూలు: జిల్లాలోని నంద్యాలలో ఇటీవల అబ్దుల్ సలాం అనే ఆటో డ్రైవర్ తన నలుగురు కుటుంబసభ్యులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lbNwnh
Sunday, November 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment