Sunday, November 8, 2020

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య: నంద్యాల సీఐ అరెస్ట్, క్రిమినల్ కేసు నమోదు

కర్నూలు: జిల్లాలోని నంద్యాలలో ఇటీవల అబ్దుల్ సలాం అనే ఆటో డ్రైవర్ తన నలుగురు కుటుంబసభ్యులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lbNwnh

Related Posts:

0 comments:

Post a Comment