Wednesday, November 11, 2020

తేజస్వి యాదవ్: ఐపీఎల్‌లో నాలుగేళ్లు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన క్రికెటర్ రాజకీయాల్లో ఎలా రాటుదేలారు

ఒక క్రికెట్ ప్లేయర్‌గా తేజస్వి యాదవ్ ఓటమి పాలయ్యారు. ఈ రాజకీయ వారసుడు క్రికెట్లో రాణించాలనే ఉద్దేశంతో స్కూల్ చదువుకు ఉద్వాసన చెప్పారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో నాలుగు సీజన్లు పాటు ఆడిన ఈయన 7 ఫస్ట్ క్లాస్ గేమ్స్ లో కేవలం 37 పరుగులే చేశారు. 2012లో యాదవ్ క్రికెట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38yJeCV

Related Posts:

0 comments:

Post a Comment