అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుంది. గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ .. నూతన ఇసుక విధానంపై .. ప్రకటించిన సీఎం జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JErgER
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: కొత్త ఇసుక విధానం, ‘జగనన్న చేదోడు’కు ఆమోదం
Related Posts:
గుడ్ న్యూస్: సెప్టెంబర్ చివరినాటికి హైదరాబాద్లో కరోనా తగ్గుముఖం, బిల్లు ఎక్కువేస్తే చర్యలుగత కొద్దిరోజులుగా గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు తక్కువగా వస్తున్నాయి. అయితే ఇవీ వచ్చేనెల చివరి వరకు ఆశించినస్థాయిలో ఉండనున్నాయి. ఇందుకు కారణం కరోనాపై ప… Read More
శ్రీశైలం అగ్నిప్రమాదంలో కొత్త కోణం .. అర్దరాత్రి సమయంలో బ్యాటరీల మార్పుపై అనుమానాలుశ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తును ముమ్మరం చేసిన సిఐడి ప్యానెల్ బోర్డులో వచ్చిన మంటల… Read More
కరోనా: వాహనదారులకు ఊరట - లెసెన్స్, ఇతర పత్రాల వ్యాలిడిటీ డిసెంబర్ 31 వరకు పొడగింపుఇంకో వారంలో అన్ లాక్ 4.0లోకి ప్రవేశించనున్నప్పటికీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాలేదు. ప్రభుత్వ, ప్రైవేటు కర్యకలాపాలు మునుపటిలా వేగం పుం… Read More
కరోనాతో ఆస్పత్రిలో మాజీ సీఎం - ఆయన కొడుకు, ప్రస్తుత సీఎంకూ టెస్టులు..జార్ఖండ్ ఉద్యమ సారధి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్, మాజీ సీఎం, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ శిబు సోరెన్ ఆస్పత్రిలో చేరారు. తన భార్య రూపా సోరెన్ తోపాటు… Read More
తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్: సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులుహైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో… Read More
0 comments:
Post a Comment