క్యాన్సర్ బారిన మూడోసారి పడిన తమ ఏడేళ్ల కుమారుడికి నివారణ మార్గం కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరూ విరాళాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం కెట్టోను ఆశ్రయించారు. 2015లో తన కుమారుడు సౌమ్యజిత్ క్యాన్సర్ బారిన పడటంతో తల్లి మోనాలిసా జీవితం ఒక్కసారిగా మలుపుతిరిగింది. సౌమ్యజిత్ తరచూ వాంతులు చేసుకునేవాడు. అయితే అది పెద్ద విషయం కాదని భావించారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3665HEP
క్యాన్సర్తో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి..మీరిచ్చే విరాళాలే ప్రాణాలు నిలుపుతాయి
Related Posts:
ఎన్నికల టైమ్లో భూవివాదాలు, అధికారులతో గొడవలా?.. టీడీపీ ఎమ్మెల్యేపై బాబు ఆగ్రహం..!విజయవాడ : కృష్ణా జిల్లాలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహారం వివాదస్పదమైంది. అధికారులతో పేచీ.. ఉచ్చులా తయారయింది. విజయవాడ సబ్ కలెక్టర్ తో జరిగ… Read More
భయపడతారు.. కానీ అద్భుతం: ముందు వెనుక కార్లు, బిజీ రోడ్డుపై 4 సింహాలు అలా నడుస్తుంటే (వీడియో)సౌతాఫ్రికా: పులులు, సింహాలను చూస్తే ఎవరైనా భయపడతారు. జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక ఎన్క్లోజర్లలో ఉంచినప్పుడు మాత్రమే చూస్తాం. అక్కడ కూడా అది కాస్త మ… Read More
తెరాసతో టచ్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, తెలంగాణలో అసలు టీడీపీయే లేకుండా కేసీఆర్ ప్లాన్!హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇప్పుడు శాసన సభలోను టీడీపీ ఊసులేకుండా చేసేందుకు అధికార తెలంగాణ రాష్ట… Read More
రేపే భోగి పండుగ, విశిష్టత ఇదీ: అన్ని పండుగలకు, సంక్రాంతికి తేడా ఇదేమనము సహజంగా పండగలన్ని చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసుకొవడం జరుగుతాయి. కాని సంక్రాంతి మాత్రం సూర్యున్ని ప్రధానంగా తీసుకుని నిర్ణయం చేయడం జ… Read More
సంక్రాంతి సంబరాలు: పవన్ కళ్యాణ్కు వేలాది మంది ఘన స్వాగతంగుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేత, … Read More
0 comments:
Post a Comment